Monday, August 29, 2011

సగం కలలోంచి...అజంతా!

".....బెంజిమన్ మాస్టరు మాదిరిగానే అజంతా గారు కూడా తన యంత్ర నగరి (మంత్ర నగరి కూడా!) రహస్యాలు నా కళ్ల ముందు అలా పరిచేసే వారు. బెంజిమన్ గారు తన స్టేషనులో యంత్రాలు చూపించినట్టే, అజంతా గారు కలిసినప్పుడల్లా విదేశీ కవిత్వ పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. “ఒరేయ్ అబ్బాయ్! ఇదిగో మిలాన్ కుందేరా! ఈ పుస్తకం నీదేరా!” అనే వారు. నేను ఆ పుస్తకం మైకంలో పడిపోయి కళ్ళు తేలవేసినప్పుడు, వొకటికి పది సార్లు ఆ రచయిత గురించి, అతని/ఆమె వాక్య విన్యాసం గురించి చెబ్తూ వుండిపోయినప్పుడు, అంతా విని, నిశ్శబ్దంగా నవ్వి, నోటికి నిలువుగా చూపుడు వేలు ఆడిస్తూ, “ ఒరేయ్ అబ్బాయ్! నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత మంది కవుల్నీ మహాకవుల్నీ కలిసినా, నీ పుస్తకం నీదేరా! నీ కవిత్వం నువ్వే రానిగూఢమయిన కవిత్వ గుహల్ని నా చేతి వేళ్ళతోనే తెరిపించిన వ్యక్తిత్వం – అజంతా...."

(మిగిలిన కథ ఆవకాయ లో...)

No comments:

నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం

అఫ్సర్ కవితాసంపుటి ‘యుద్ధం మధ్యలో నువ్వు’ రచన:  ఎమ్వీ రామిరెడ్డి  -   ఈమాట నుంచి--   ‘‘సమయం లేదు. యెవరిదగ్గిరా కనీసం అరక్షణం లేనే లేదు. సహనం...